TSRTC: తెలంగాణ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంపు

TSRTC: నేటి నుంచి కొత్త ఛార్జీల వసూలు అమలు చేస్తున్న ఆర్టీసీ

Update: 2022-03-18 06:45 GMT

తెలంగాణ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంపు

TSRTC: TSRTCలో టికెట్ల ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. పల్లెవెలుగు టికెట్ల ఛార్జీలు రౌండప్ చేసింది ఆర్టీసీ. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే టోల్ ప్లాజా ధరలు కూడా టికెట్ పై రూపాయి చొప్పున పెంచారు. లగ్జరీ, ఎక్స్ ప్రెస్ బస్సులపై ఒక రూపాయి, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపై 2 రూపాయల చొప్పున పెంచారు. అయితే ఈ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

Tags:    

Similar News