Congress: హైదరాబాద్‌ ఇందిరా భవన్‌లో టీకాంగ్రెస్‌ నేతల భేటీ

Congress: హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ప్రధాన చర్చ

Update: 2021-08-04 08:28 GMT

హైదరాబాద్ ఇందిరాభవన్ లో కాంగ్రెస్ నేతల మీటింగ్

Congress: హైదరాబాద్‌ ఇందిరా భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. పార్టీ ఇంఛార్జ్‌లు, జిల్లా నాయకులతో పీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపైనా నేతలు చర్చిస్తున్నారు. 

Tags:    

Similar News