సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం

Secunderabad Railway Station: సుబ్బారావును హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు

Update: 2022-06-22 04:09 GMT

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరసరావుపేట నుంచి సుబ్బారావును పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. సుబ్బారావును రైల్వే పోలీసులు విచారించనున్నారు. విచారణ తర్వాత సుబ్బారావును అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News