స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి.. సరదాగా కాసేపు పిల్లలతో కలిసి గోలీలాట

Update: 2019-11-12 10:53 GMT

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపు సరదాగా గడిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సంగమేశ్వర కాలనీలో పిల్లలతో కలిసి కొద్ది సేపు గోలీలాట ఆడారు. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ దృశ్యాలను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. 

Tags:    

Similar News