Telangana: ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి

Schools: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి.

Update: 2022-01-29 10:59 GMT

Telangana: ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి

Schools: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించింది. స్కూళ్లలో ఖచ్చితంగా కరోనా రూల్స్ పాటించాలని ఆదేశించారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Tags:    

Similar News