ఇద్దరి ప్రాణాలు తీసుకున్న రాష్ డ్రైవింగ్

Update: 2019-08-19 07:46 GMT

రాష్ డ్రైవింగ్ సికింద్రాబాద్ బోయినపల్లిలో రెండు ప్రాణాలను బలితీసుకుంది. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన మైనర్‌తో పాటు మరో ముగ్గురు, వారి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 14 నెలల బాలుడితో సహా అతడి అమ్మమ్మ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన బాలుడి తల్లి, ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Tags:    

Similar News