Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో రాజీనామాల పర్వం

Telangana: బీఆర్ఎస్ పార్టీ బలోపేతాకి కృషి చేస్తామని వెల్లడి

Update: 2023-12-04 11:20 GMT

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో రాజీనామాల పర్వం

Telangana: తెలంగాణలో కార్పొరేషన్ల ఛైర్మన్ల రాజీమానాల పర్వం కొనసాగుతోంది. మన్నె క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, గజ్జెల నగేశ్‌తో పాటు పలువురు రాజీనామా చేశారు. ఆయా కార్పొరేషన్లకు చెందిన ఛైర్మన్లు తమ రాజీనామా లేఖలను సీఎస్‌కు పంపించారు. తెలంగాణ పున: నిర్మాణంలో అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్,కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News