Hyderabad: ప్రధాని హెలికాప్టర్‌కు అనుమతివ్వని ఏవీయేషన్‌ అధికారులు

Hyderabad: 12 కి.మీ. రోడ్డు మార్గంలో బేగంపేటకు చేరుకున్న ప్రధాని మోడీ

Update: 2022-05-26 10:38 GMT

 Hyderabad: ప్రధాని హెలికాప్టర్‌కు అనుమతివ్వని ఏవీయేషన్‌ అధికారులు

Hyderabad: భాగ్యనగర్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సరిగ్గా ప్రధాని మోడీ ISB నుంచి బయలుదేరి సమయానికి భారీ వర్షం మొదలైంది. దీంతో ప్రధాని మోడీ హెలికాప్టర్‌కు ఏవీయేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రధాని రోడ్డు మార్గం గుండా బేగంపేటకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ISB నుంచి బేగంపేట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేశారు. ఇక కాసేపట్లో ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై వెళ్లనున్నారు.

Tags:    

Similar News