జూపార్కు వద్ద బస్సు బోల్తా..15మందికి గాయాలు

Update: 2019-08-03 05:16 GMT

‍హైదరాబాద్ లోని జూపార్క్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అనంతపురం నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు జూపార్కు వద్ద ప్రమాదానికి గురైంది. పదిహను మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు గాయపడ్డవారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

Tags:    

Similar News