ఎదురుకాల్పుల్లో న్యూడెమోక్రసీ దళ సభ్యుడు మృతి

Update: 2019-07-31 06:03 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో న్యూడెమోక్రసీ దళ సభ్యులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దళసభ్యుడు ఒకరు మృతి చెందాడు. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. మావోలు, పోలీసుల వార్ తో పలు గ్రామాలు వణికిపోతున్నాయి.  

Tags:    

Similar News