MLC Jeevan Reddy: రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల కుటుంబమే బాగుపడింది
MLC Jeevan Reddy: కేసీఆర్ హయాంలో తెలంగాణ వందేళ్లు వెనక్కి
MLC Jeevan Reddy: రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల కుటుంబమే బాగుపడింది
MLC Jeevan Reddy: కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు అప్పుల కుప్పగా మార్చారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు యాక్షన్ ప్లాన్ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ మాటలకు కాలం చెల్లిందనే.. ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డారని విమర్శించారు.