ఖమ్మం ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి ఈటెల

Update: 2019-09-10 15:18 GMT

ఖమ్మం జిల్లాలో డెంగ్యూ తీవ్రత అంతగా లేదన్నారు రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిని మంత్రి ఈటెల తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. జ్వరాలతో బాధపడుతున్న పేషంట్స్ తో మాట్లాడి ఆసుపత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీజనల్ వ్యాధులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి ఈటెల.  

Full View

Tags:    

Similar News