Asaduddin Owaisi: హైదరాబాద్ పాతబస్తీలో గణతంత్ర వేడుకలు

Asaduddin Owaisi: మదీనా ఎక్స్ రోడ్డులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

Update: 2022-01-26 05:59 GMT

హైదరాబాద్ పాతబస్తీలో గణతంత్ర వేడుకలు

Asaduddin Owaisi: హైదరాబాద్ పాతబస్తీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మదీనా క్రాస్ రోడ్డు సమీపంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఎంఐఎం నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News