Pragati Bhavan: పెట్రోల్‌ పోసుకొని మెదక్‌ జిల్లా వాసి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ దగ్గర ఉద్రిక్తత తన భూమిని కొందరు ఆక్రమించారని మనస్తాపం

Update: 2021-07-14 11:47 GMT

ప్రగతిభవన్‌ (ఫైల్ ఫోటో)

Pragati Bhavan: హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తన భూమిని కొందరు ఆక్రమించారంటూ చిన్నశంకరంపేటకు చెందిన మొయినుద్దీన్‌ అనే వ్యక్తి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు మొయినుద్దీన్.

Tags:    

Similar News