Kishan Reddy: సికింద్రాబాద్ డెవలప్‌మెంట్‌పై కిషన్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

Kishan Reddy: గడిచిన 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇచ్చింది

Update: 2024-04-18 10:28 GMT

Kishan Reddy: సికింద్రాబాద్ డెవలప్‌మెంట్‌పై కిషన్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

Kishan Reddy: సికింద్రాబాద్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు నివేదిక పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ నియోజకవర్గ ఎంపీ కిషన్‌రెడ్డి. గడిచిన తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. పన్నుల వాటా కింద 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. అభివృద్ధి పనుల కోసం 6 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు కిషన్‌రెడ్డి.

Tags:    

Similar News