Kishan Reddy: గవర్నర్కు ప్రొటోకాల్ ఇవ్వరు.. ప్రధాని వస్తే గౌరవించరు
Kishan Reddy: గతంలో ఏ సీఎం ఇలా వ్యవహరించలేదు
Kishan Reddy: తెలంగాణ సర్కార్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభిస్తోందన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని గతంలో ఏ సీఎం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. గవర్నర్కు ప్రొటోకాల్ ఇవ్వరన్న ఆయన ప్రధాని వస్తే గౌరవించరని అసహనం వ్యక్తం చేశారు. అందరు సీఎంలకు ఉండే విధానమే కేసీఆర్కు ఉంటుందన్నారు.