Asaduddin Owaisi: తీర్పు అసంతృప్తిని ఇచ్చింది... అయినా స్వాగతించాల్సిందే
Asaduddin Owaisi: కానీ 370 రద్దు చేసి కర్ఫ్యూలతో జనాలను ఇబ్బందికి గురిచేస్తున్నారు
Asaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్దమే అంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కశ్మీర్ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. 370 రద్దుతో కశ్మీర్లో నిర్బంధ పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు. ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఎందరో త్యాగాలు చేశారని.. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కోసం అందరూ ఒకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిస్తున్నారు. అటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీంకోర్టు తీర్పు అసంతృప్తిని ఇచ్చిందన్నారు.