Hyderabad: హైదరాబాద్ JNTUలో విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన మేఘనారెడ్డి

Update: 2022-12-28 12:27 GMT

Hyderabad: హైదరాబాద్ JNTUలో విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ JNTUలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బిల్డింగ్‌ పై నుంచి దూకి మేఘనారెడ్డి సూసైడ్ చేసుకుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో మేఘన 4వ సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News