దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై మరో పిటిషన్

Update: 2019-12-10 11:31 GMT
హైకోర్టు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు లో మరో పిటీషన్ దాఖలయ్యింది. దిశ నిందితులది బూటకపు ఎన్ కౌంటర్ అని, సీపీ సజ్జనార్ తో పాటు 9 మంది పోలీసులను ప్రతివాదులుగా చేర్చాలని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించాలని కోరారు. లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన అన్నీ పిటిషన్ లను గురువారం విచారిస్తామని తెలిపింది. 

Tags:    

Similar News