రాజ్భవన్లో పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ
* నేడు కౌంటర్ దాఖలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం
Supreme Court: రాజ్భవన్లో పెండింగ్ బిల్లులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించకపోవడాన్ని.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ కౌంటర్ దాఖలు చేయనుంది.