Bandaru Dattatreya: లాల్‌ దర్వాజ బోనాలకు హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ

Bandaru Dattatreya: సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న దత్తాత్రేయ, కుటుంబ సభ్యులు

Update: 2021-08-01 07:19 GMT

బండారు దత్తాత్రేయ (ఫైల్ ఇమేజ్)

Bandaru Dattatreya: లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ. కుటుంబ సమేతంగా తరలివచ్చి.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు, బతుకమ్మ ప్రత్యేకమైనవని అన్నారు దత్తాత్రేయ. సంస్కృతి, సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని అన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు దత్తాత్రేయ.

Tags:    

Similar News