సరూర్‌నగర్‌ పరువు హత్యపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై

Honour Killing: సరూర్ నగర్ హత్యపై గవర్నర్ తమిళిసై స్పందించారు.

Update: 2022-05-06 10:49 GMT

సరూర్‌నగర్‌ పరువు హత్యపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై

Honour Killing: సరూర్ నగర్ హత్యపై గవర్నర్ తమిళిసై స్పందించారు. కేసుపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్. అదేవిధంగా నాగరాజు హత్యపై చర్యలు కూడా తీసుకోవాలని గవర్నర్ కోరనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పరువు హత్య చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు.

Tags:    

Similar News