తెలంగాణాలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్/ ఛైర్మన్లుగా ఎన్నికైంది వీళ్లే..
ఈరోజు జరిగిన ఎన్నికల్లో తెలంగాణాలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్/ ఛైర్మన్లుగా ఎన్నికైన వారు జిల్ల్లాల వారీగా..
⇒ఆదిలాబాద్ - రాథోడ్ జనార్దన్ ⇒నారాయణపేట - వనజమ్మ ⇒కరీంనగర్ - కనుమల్ల విజయ ⇒కామారెడ్డి - దఫేదార్ శోభ ⇒నిజామాబాద్ - విఠల్ రావు ⇒జయశంకర్ భూపాలపల్లి - జక్కు శ్రీహర్షిణి ⇒మహబూబాబాద్ - ఆంగోతు బిందు ⇒ములుగు - కుసుమ జగదీశ్ ⇒నిర్మల్ - విజయలక్ష్మీ ⇒కుమ్రంభీం -ఆసీఫాబాద్ - కోవ లక్ష్మీ ⇒మంచిర్యాల - నల్లాల భాగ్యలక్ష్మీ ⇒వనపర్తి - లోక్నాథ్ రెడ్డి౦ ⇒నాగర్కర్నూలు - పద్మావతి ⇒జోగులాంబ గద్వాల - సరిత ⇒భద్రాద్రి కొత్తగూడెం - కోరం కనకయ్య ⇒మేడ్చల్ -మల్కాజ్గిరి - శరత్ చంద్రారెడ్డి ⇒మహబూబ్నగర్ - స్వర్ణ సుధాకర్ ⇒యాదాద్రి భువనగిరి - సందీప్ రెడ్డి ⇒సూర్యాపేట - గుజ్జ దీపిక ⇒ఖమ్మం- లింగాల కమల్రాజ్ ⇒వికారాబాద్ - సునీతా మహేందర్ రెడ్డి ⇒రంగారెడ్డి - తీగల అనితారెడ్డి ⇒నల్గొండ - బండా నరేందర్రెడ్డి ⇒సిద్దిపేట - రోజా శర్మ ⇒సంగారెడ్డి - మంజుశ్రీ ⇒మెదక్ - హేమలత ⇒వరంగల్ అర్బన్ - మారేపల్లి సుధీర్ ⇒వరంగల్ రూరల్ - గండ్ర జ్యోతి ⇒జనగామ - పాగాల సంపత్ రెడ్డి ⇒జగిత్యాల - దావ వసంత ⇒పెద్దపల్లి - పుట్ట మధు ⇒రాజన్న సిరిసిల్ల - అరుణ