తెలంగాణలో విద్యావాలంటీర్లకు దసరా బొనాంజా

Update: 2019-10-01 13:16 GMT

తెలంగాణలో విద్యావాలంటీర్లకు దసరా బొనాంజా ప్రకటించింది టీఆర్‌ఎస్‌ సర్కార్‌. గౌవర వేతనం 12 వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18వేల విద్యావాలంటీర్లకు వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు ఏడాది జూన్‌ నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయి. 

Tags:    

Similar News