Delhi Liquor Scam: ఈ నెల 16న మళ్లీ ఈడీ ముందుకు కవిత

Delhi Liquor Scam: ఈ నెల 16న మళ్లీ ఈడీ ముందుకు కవిత

Update: 2023-03-11 15:04 GMT

Delhi Liquor Scam: ఈ నెల 16న మళ్లీ ఈడీ ముందుకు కవిత

Delhi Liquor Scam: కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్‌గ్రూప్ పాత్రపై కవితను విచారించారు. ఎమ్మెల్సీ కవిత మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈనెల 16న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆ రోజున అనేక అంశాలపై కవితను ప్రశ్నించునున్నట్లు సమాచారం.

Tags:    

Similar News