ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ముమ్మరం.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

*కరోనాతో క్వారంటైన్‌లో ఉన్న కవిత

Update: 2022-09-16 09:06 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు 

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు అందజేసింది. కవిత ప్రస్తుతం కరోనా సోకడంతో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెకు ఇవ్వాల్సిన నోటీసులను సహాయకులకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

Tags:    

Similar News