Hyderabad: రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

Hyderabad: చదువుల పేరుతో ఇండియాకు వచ్చి డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్స్

Update: 2022-06-02 09:43 GMT

 Hyderabad: రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

Hyderabad: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నైజీరియన్లు విద్యాభ్యాసంకోసం హైదరాబాద్ వచ్చి మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News