ఎంపీ కేకే కుమారులపై క్రిమినల్ కేసులు నమోదు..

MP KK: విప్లవ్ కుమార్, వెంకటేశ్వరరావుపై పలు సెక్షన్ల కింద కేసులు

Update: 2023-07-16 06:26 GMT

ఎంపీ కేకే కుమారులపై క్రిమినల్ కేసులు నమోదు.. ఫోర్జరీ సంతకాలతో NRI మహిళకు చెందిన స్థలం కాజేశారని ఆరోపణలు.. 

MP KK: ఎంపీ కేకే కుమారులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో NRI మహిళకు చెందిన స్థలం కాజేశారని ఆరోపణలు నేపథ్యంలో... విప్లవ్ కుమార్, వెంకటేశ్వర రావుపై పలు సెక్షన్ల కింద కేసులు చేసినట్లు తెలుస్తోంది. నెల క్రితమే కేసు నమోదు చేసినా... బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు.

Full View


Tags:    

Similar News