ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శిక్షణా తరగతులు

Congress: హైదరాబాద్‌ బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కార్యక్రమం

Update: 2023-01-04 04:42 GMT

ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శిక్షణా తరగతులు

Congress: ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శిక్షణా తరగతులు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణా తరగతులు జరుగుతాయి. ఈ శిక్షణా తరగతులకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తో పాటు.. పలువురు సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు. ఇక.. ఈ శిక్షణా తరగతుల్లో ధరణి, హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్‌ మీడియా వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

Full View
Tags:    

Similar News