వీహెచ్‌ వ్యాఖ్యలపై పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ సీరియస్‌

Update: 2020-12-26 10:49 GMT

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ వ్యాఖ్యలపై పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ సీరియస్‌ అయ్యారు. తనపై చేసిన వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని ఠాగూర్ కోరారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుకు నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. వీహెచ్‌ తీరుపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానం.. సాయంత్రంలోపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Full View

 

Tags:    

Similar News