Revanth Reddy: ఇవాళ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం

Revanth Reddy: ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర.. మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన సీఎం

Update: 2024-04-12 05:00 GMT

Revanth Reddy: ఇవాళ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం

Revanth Reddy: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, నీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ పెంచింది. రైతులు, నీటి సమస్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ మీటింగ్ నిర్వహించనుండగా.. వ్యవసాయ, తాగునీటి సరఫరా విభాగాలకు సంబంధించిన అధికారులు హాజరవనున్నారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో పాటు.. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు సీఎం రేవంత్.

Tags:    

Similar News