Revanth Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కాల్
Revanth Reddy: రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు
Revanth Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. పరస్పరం సహకారం అందించాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో.. సమావేశం నిర్వహించాలని.. అందుకు చొరవ తీసుకోవాలని.. కిషన్ రెడ్డిని కోరినట్టు తెలుస్తుంది. కాగా.. ఈ ఫోన్ కాల్తో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేసినట్టు తెలుస్తుంది.