కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఈ ఏప్రిల్ 28న ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ర్టాల సీఎంలతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను గురించి సమావేశంలో చర్చిస్తున్నారు.