KCR: రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళులు

రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు

Update: 2021-12-04 07:54 GMT

రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళులు

KCR: రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి వెళ్లిన కేసీఆర్‌ ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తోపాటు పలువురు నాయకులు రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Tags:    

Similar News