Hyderabad: అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. 3 మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

Hyderabad: మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపడంతో ప్రమాదం...

Update: 2021-12-12 04:15 GMT

Hyderabad: అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. 3 మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

Hyderabad: హైదరాబాద్‌ దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపుతూ ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News