యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది.

Update: 2020-02-22 08:50 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సర్నెగూడెం సర్పంచ్‌ భర్త మధు, కుమారుడు మణికంఠ, కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. చెరువులో పడ్డ కారును స్థానికులు బయటకు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News