మహాసమ్మేళనం పేరుతో నేడు హైదరాబాదులో బీజేపి అతిపెద్ద సభ ..

ఈ రోజు హైదరాబాదులోని సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహా సమ్మేళనం పేరుతో భారీ భహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది.

Update: 2019-08-18 01:59 GMT

తెలంగాణాలో 2023 నాటికీ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది బీజేపి.. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యమ్నాయం బీజేపీనని నముతున్న బీజేపీ నాయకులు తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు . అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాదులోని సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహా సమ్మేళనం పేరుతో భారీ భహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ సభకి బీజేపీ నాయకులూ హాజరు కానున్నారు . ఈ కార్యక్రమానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హాజరు కానున్నారు .. సాయంత్రం 4.10కి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో అయన సమక్షంలో పలువురు నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు ... 

Tags:    

Similar News