Dharmapuri Aravind: విద్యార్థుల చావులకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే

Dharmapuri Aravind: రాష్ట్రం విడిపోయి 8ఏళ్లు కావొస్తున్నా సెంటిమెంట్ పేరుతో దోచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు

Update: 2022-02-09 15:15 GMT

Dharmapuri Aravind: విద్యార్థుల చావులకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే

Dharmapuri Aravind: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేసీఆర్‌, ఆయన కుటుంబానికి పూనకాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ అర్వింద్. రాష్ట్రం విడిపోయి 8 ఏళ్లు కావొస్తున్నా ఇంకా సెంటిమెంట్ పేరుతో ఎన్ని లక్షల కోట్లు దోచుకోవాలనీ చూస్తున్నారని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 4లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు ఎంపీ అర్వింద్

Tags:    

Similar News