K Laxman: బీజేపీ తరపున వీళ్లిద్దరూ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు..

K Laxman: సెలబ్రిటీలతో జేపీ నడ్డా భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ లక్ష్మణ్‌.

Update: 2022-08-27 15:37 GMT

K Laxman: బీజేపీ తరపున వీళ్లిద్దరూ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు..

K Laxman: సెలబ్రిటీలతో జేపీ నడ్డా భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ లక్ష్మణ్‌. మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌, హీరో నితిన్‌ మోడీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని, బీజేపీ తరపున వీళ్లిద్దరూ ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇదే విషయాన్ని నడ్డాకు ఈ ఇరువురూ వివరించారని స్పష్టం చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, అమిత్‌షా భేటీలో కూడా రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు లక్ష్మణ్‌.

Tags:    

Similar News