Jithender Reddy: ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..

Jithender Reddy: ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపి ఏం సాధించారు..?

Update: 2021-12-25 12:30 GMT

ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..

Jithender Reddy: ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి. ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపించిన కేసీఆర్‌ ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు జితేందర్‌రెడ్డి.

Tags:    

Similar News