Bandi Sanjay: కేసీఆర్‌ అవినీతి పాలనకు.. చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Bandi Sanjay: 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రలో‎ భాగంగా.. 9వ రోజు పాదయాత్రలో పాల్గొన్న సంజయ్.. టీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2022-12-06 09:26 GMT

Bandi Sanjay: కేసీఆర్‌ అవినీతి పాలనకు.. చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు 

Bandi Sanjay: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా భూ కబ్జాలు నిర్మల్‌ జిల్లాలోనే జరిగాయని ఆరోపించారు టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రలో‎ భాగంగా.. 9వ రోజు పాదయాత్రలో పాల్గొన్న సంజయ్.. టీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. కబ్జాల కోరని విమర్శించారు. కేసీఆర్‌ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.

Tags:    

Similar News