రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

Update: 2020-03-18 08:00 GMT
Revanth Reddy (file Photo)

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. హైదరాబాద్ నగర శివారులో ఉన్న మంత్రి కేటీఆర్ ఇంటిపై నుంచి డ్రోన్ ఎగరవేసిన కేసులో.. ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. రేవంత్‌రెడ్డి ఈ సాయంత్రం విడుదల కానున్నారు.

Full View


Tags:    

Similar News