కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. హైదరాబాద్ నగర శివారులో ఉన్న మంత్రి కేటీఆర్ ఇంటిపై నుంచి డ్రోన్ ఎగరవేసిన కేసులో.. ఎంపీ రేవంత్రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. రేవంత్రెడ్డి ఈ సాయంత్రం విడుదల కానున్నారు.