తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా బి.జనార్దన్రెడ్డి
Telangana: జనార్దన్రెడ్డితో పాటు ఏడుగురు సభ్యుల నియామకం * సభ్యులుగా రమావత్ ధన్సింగ్, కోట్ల అరుణకుమారి, లింగారెడ్డి
బి జనార్దన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Telangana: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా బి.జనార్దన్రెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మరో ఏడుగుల సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక టీఎస్పీఎస్ఈ సభ్యులుగా రమావత్ ధన్సింగ్, కోట్ల అరుణకుమారి, లింగారెడ్డితోపాటు ఆర్.సత్యనారాయణ, ఆరవెల్లి చంద్రశేఖర్రావు, సుమిత్ర ఆనంద్ను ఖరారుచేసింది.