గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, టీఎస్ఎస్పీ బలగాలతో పాటు.. NCC క్యాడేట్స్ పెరేడ్కి సిద్ధమౌతున్నాయి. ఇక వీఐపీ , ప్రజా ప్రతినిధులు కోసం సిట్టింగ్ , వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. పెరేడ్ గ్రౌండ్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో విస్తృత తనికీలు చెప్పట్టారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొంటున్నారు.