రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

Update: 2019-11-19 10:44 GMT

రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 67 ప్రకారం రోడ్డు రవాణా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీని, ప్రైవేట్‌ వ్యవస్థను నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, అలాంటప్పుడు క్యాబినెట్‌ నిర్ణయం తప్పెలా అవుతుందో తెలియచేయాలంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది హైకోర్టు. ఇదిలా ఉంటే సెక్షన్‌ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రభాకర్‌ తెలిపారు.



Tags:    

Similar News