Kishan Reddy: ఆర్టికల్ 370 రద్దు ప్రతిష్టాత్మకమైన నిర్ణయం
Kishan Reddy: 370పై సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రాత్మకం
Kishan Reddy: భారతదేశ చరిత్రలో 370 రద్దు అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయమన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. దేశప్రజలందరూ ఈ నిర్ణయాన్ని ఏకకంఠంతో స్వాగతించారని తెలిపారు. కొన్ని పార్టీలు 370 ఆర్టికల్ను రద్దు చేస్తే....జమ్మూ కశ్మీర్లో రక్తం ఏరులై పారుతుందని...విపక్ష పార్టీల నాయకులు మాట్లాడారని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.