మహాత్మా గాంధీ విగ్రహానికి ఘోర అవమానం

Update: 2019-08-25 14:52 GMT

మహాత్మా గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది . నిజామాబాదు జిల్లాలోని గుండారం గ్రామంలో ఎవరో కొందరు దుండగులు అయన విగ్రహానికి నలుపు రంగులు అద్ది పాకిస్థాన్ జిందాబాద్ .. ఇండియా డౌన్ డౌన్ అంటూ పేపర్లను అతికించారు. అంతేకాకుండా అందులో పీఎఫ్ఐ నాయకుడు షాదుల్లాని విడుదల చేయలని అందులో రాసుకొచ్చారు . దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .. 

Tags:    

Similar News