Siddipet: సిద్ధిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

Siddipet: గజ్వేల్- ప్రజ్ఞాపూర్‌ దగ్గర ఆర్టీసీ లగ్జరీ బస్సు- కంటైనర్ లారీ ఢీ *ప్రమాదంలో 20 మందికి గాయాలు

Update: 2021-09-06 05:40 GMT

సిద్దిపేట లో రోడ్డు ప్రమాదం ( ఫోటో ది హన్స్ ఇండియా )

Siddipet: సిద్ధిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ లగ్జరీ బస్సు- కంటైనర్‌ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు వేములవాడ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రజ్ఞాపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

Tags:    

Similar News