పాతబస్తీలో దారుణం: ఐదుగురు మహిళలను దుబాయ్‌ షేక్‌లకు అమ్మేసిన బ్రోకర్లు

Update: 2020-12-10 10:47 GMT

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం వెలుగుచూసింది. దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో ఐదుగురు మహిళలను మోసం చేశారు బ్రోకర్లు. ఒక్కో మహిళను 2 లక్షల రూపాయలకు దుబాయ్‌ షేక్‌లకు అమ్మేశారు. విజిటింగ్‌ వీసాలపై దుబాయ్‌కు పంపి ఐదుగురు మహిళలను విక్రయించారు. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు విదేశీ వ్యవహారాలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News