Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జునసాగర్

Nagarjuna Sagar: 14 గేట్లు ఎత్తిన అధికారులు

Update: 2021-08-02 01:24 GMT

14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన నాగార్జున సాగర్ 

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలైంది. శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584.50 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 14 క్రస్టు గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ ఇన్‌ఫ్లో 5.14లక్షల క్యూసెక్కులుగా ఉంది. 

Full View


Tags:    

Similar News